Latest News

Saturday, April 23, 2016

రాజా ఎవరిమీద చేయ్యి వేసాడో... తేలుసా || Raha yevari meedha cheyyi vesaado... telusaa


రాజా ఎవరిమీద చేయ్యి వేసాడో... తేలుసా

నారా రోహిత్, ఇషా తల్వార్ జంటగా నటించిన చిత్రం ‘రాజా చెయ్యి వేస్తే’. తారకతన్న ఓ ప్రధాన పాత్రలో కనపడనున్నారు. ప్రదీప్ దర్శకుడిగా పరిచయమవుతున్న ఈ సినిమా సెన్సార్ కార్యక్రమాలను పూర్తి చేసుకుని యు/ఎ సర్టిఫికెట్ పొందింది. వారాహి చలన చిత్రంపై సాయి కొర్రపాటి నిర్మించిన ఈ సినిమాకి సాయి కార్తీక్ సంగీతం అందించారు. తారకరత్న విలన్ పాత్రలో నటిస్తుండటం, ఇప్పటికే విడుదల ప్రచార చిత్రాలు సినిమాపై అంచనాలను పెంచాయి. వరుస సినిమాలతో జోరు మీదున్న రోహిత్‌కి ఈ సినిమా ఎలాంటి ఫలితాన్ని మిగులుస్తుందన్నది, అస్సలు రాజా ఎవరిమీద చేయ్యి వేసాడో ఈ నెల 29 తేలనుంది.



మరింత సమాచారం కోసం
LIKE, FOLLOW & SUBSCRIBE us

Facebook          Twitter          YouTube          Blog          Google+

No comments:

Post a Comment