సెంటిమెంట్ని నమ్ముకున్న "బ్రహ్మొత్సవం"...!!!
"బాహుబలి" తెలుగు వాడి పేరును ప్రపంచనికి పరిచయం చేసింది. ఆ సినిమా పాటలు తిరుపతి లొ విడుదల అవ్వి ఘన విజయం సాదించిన సంగతి విదితమే...
ఐతే ఎప్పుడు, మహేష్ బాబు కధానాయకుడిగా రాభోతున్న సినిమా "బ్రహ్మొత్సవం" కూడా తిరుపతి లొ విడుదల చేయడానికి నిర్ణయించారు. శ్రికంత్ అడ్డల దర్శకత్వంలో మహేష్ బాబు, సమంత, కాజల్ అగర్వాల్, ప్రణీత సుభాష్, రాకుల్ ప్రీత్ సింగ్ నటిస్తున్న "బ్రహ్మొత్సవం" పాటలను ఏప్రిల్ 10న విడుదల చేయనున్నారు.
మిక్కీ జె మేయర్ ఈ సినిమాకి సంగీతం అందించగా పివిపి సంథ నిర్మిస్తుంది.
---రవి కిరణ్ మాదినీడి
మరింత సమాచారం కోసం
LIKE, FOLLOW & SUBSCRIBE us
Twitter: https://twitter.com/BeatsTolly
No comments:
Post a Comment