Latest News

Sunday, January 3, 2016

అక్కినేని వారితో కొణిదెల వారు వియ్యం అందుకోబోతున్నారా...!!!


అక్కినేని వారితో కొణిదెల వారు వియ్యం అందుకోబోతున్నారా...!!!

అక్కినేని వారసుడిగా 2015లో సిని పరిస్రమలోకి హీరోగా అరెంగేట్రం చేసిన అఖిల్, మొదటి సినిమా నిరాసపరచడంతో రెండో సినిమాకి మరింత జాగ్రత్తపదుతున్నాడు. అందుకే హిందిలో సూపర్ హిట్ ఐన హే జవాని హే దివాని సినిమాని రిమేక్ చేసే ఆలోచనలొ ఉన్నాడని ఫిలిం నగర్ వర్గాల గుసగుసలు. ఐతే ఈ సినిమాకి కొణిదెల వారి అమ్మాయ్ "నీహారిక" అఖిల్ కి జోడి కట్టనుందని ఫిలిం నగర్ సమాచారం. ఈ అచ్చమైన తెలుగు జొడి తెర మీద ఆకట్టుకుంటుందొ లెదో వేచి చుడాలి.

No comments:

Post a Comment